విజయవాడ: ఫిబ్రవరి 20. ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఏపీకి నమ్మక ద్రోహం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ట్విట్టర్లో ఆయన ఈ మేరకు ట్వీట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రత్యేక హాదాతో సహా మరో 5 హామీలను కేంద్రం గాలికి వదిలేసిందన్నారు. ఏపీకి నమ్మక ద్రోహం జరిగి నేటికి ఐదేళ్లు పూర్తవుతుందని అన్నారు. “ఫిబ్రవర�